పెద్దపల్లి: వ్యాపార రంగాల్లో మహిళలు రాణించాలి

60பார்த்தது
పెద్దపల్లి: వ్యాపార రంగాల్లో మహిళలు రాణించాలి
వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా మహిళా సమాఖ్య ఆద్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, మహిళా సంఘాల సమస్యలపై ఆరా తీశారు. సమావేశంలో డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సరస్వతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி