కార్మికులను తప్పుదోవ పట్టించడం సరికాదు..

55பார்த்தது
కార్మికులను తప్పుదోవ పట్టించడం సరికాదు..
సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించడం సరికాదని ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ వైవి రావు, సెంట్రల్‌ సెక్రెటరీ జూపాక రామచందర్‌ అన్నారు. సోమవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఓసిపి-2లో ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రటరీ వెంకట్‌ స్వామి ఆధ్వర్యంలో బ్రాంచ్‌ సెక్రటరీ ఎంఆర్‌సి రెడ్డి అధ్యక్షతన గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ లాభాల వాటా పంపిణీలో కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி