భద్రతతో విధులు నిర్వహించాలి: ఏపీఏ జీఎం

56பார்த்தது
భద్రతతో విధులు నిర్వహించాలి: ఏపీఏ జీఎం
అనుక్షణం అప్రమత్తంగా ఉండి, భద్రతతో విధులు నిర్వహించాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఏపీఏ ఏరియాలోని ఎంవిటిసిలో 48 రోజుల శిక్షణ పూర్తయిన డిపెండెంట్లకు జీఎం కార్యాలయంలో పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని, క్రమశిక్షణతో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిటిసి మేనేజర్ మల్లన్న పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி