విద్యా ప్రమాణాలు మెరుగుకు పటిష్ట చర్యలు: కలెక్టర్

71பார்த்தது
విద్యా ప్రమాణాలు మెరుగుకు పటిష్ట చర్యలు: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాల, వెటర్నరీ హాస్పిటల్, పల్లె దవఖానాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, జెడ్పి డిప్యూటీ సీఈఓ సంధ్యారాణి, ఎంపీడీవో తిరుపతి, తహసిల్దార్ యాకన్న పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி