పట్టణ అభివృద్ధే లక్ష్యం: చైర్ ‌పర్సన్‌

76பார்த்தது
పట్టణ అభివృద్ధే లక్ష్యం: చైర్ ‌పర్సన్‌
మంథని పట్టణ అభివృద్ధే తన లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ అన్నారు. శుక్రవారం మంథనిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గుండా విజయ లక్ష్మి పాపారావు, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్, చొప్పకట్ల హనుమంతు, వికే రవిలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி