దుర్గ మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే

65பார்த்தது
దుర్గ మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఓదెల మండలం పొత్కపల్లిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దర్శించుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామంలో పురాతన శివాలయం ఆవరణలో బోర్ వెల్ పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி