మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

81பார்த்தது
మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ
నేటి సమాజంలో ఉద్యోగం దొరకటమే కష్టమైన తరుణంలో మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని శాంతి నగర్ కు చెందిన బండి తిరుమల కు స్వయం ఉపాధి నిమిత్తం శనివారం అల్లం వినోద్ రెడ్డి కుట్టు మిషన్ అందించి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో మెహరాజ్, అహ్మద్, సమ్మక్క, పూసలా పద్మ, బండారి లత పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி