వైద్యం వికటించి చిన్నారి మృతి

63பார்த்தது
వైద్యం వికటించి చిన్నారి మృతి
వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణానికి ఖదీర్, రేష్మల ఏడు నెలల కూతురు అనారోగ్యానికి గురి కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. వైద్యుడు తమ పాపకు మోతాదుకు మించి మందులివ్వడంతో వైద్యం వికటించి పరిస్థితి విషమించిందని తెలిపారు. వెంటనే కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ పాప మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై దాడికి దిగారు.

தொடர்புடைய செய்தி