నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

84பார்த்தது
నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంథని సీఐ రాజు అన్నారు. మంగళవారం రామగిరి పోలీస్ స్టేషన్ లో
మండలంలోని దుర్గామాత మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులతో ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుర్గా నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி