చివరి ఆయకట్టుకు సాగునీరు: మంత్రి

55பார்த்தது
చివరి ఆయకట్టుకు సాగునీరు: మంత్రి
ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసామని, రాబోయే రోజుల్లో పనులు ప్రారంభించి చివరి ఆయకట్టుకు సాగునీరందేలా ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం పెద్దపల్లి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி