పోలింగ్ కేంద్రాల పరిశీలన

83பார்த்தது
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని పెద్దపల్లి ఆర్. డి. ఓ గంగయ్య అధికారులకు సూచించారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్ ఫర్నిచర్ టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వికలాంగుల కోసం ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி