మహిళా సంఘాలచే యూనిట్ల గ్రౌండింగ్: జిల్లా కలెక్టర్

71பார்த்தது
మహిళా సంఘాలచే యూనిట్ల గ్రౌండింగ్: జిల్లా కలెక్టర్
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద జిల్లాలోని మహిళా సంఘాలచే పాడి పశువుల యూనిట్ లు, పౌల్ట్రీ ఫారాలు తదితర యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో పశుసంవర్ధక శాఖ పరిధిలో యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్షించి, తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శంకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி