పదవ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యా కుసుమాలు

1550பார்த்தது
పదవ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యా కుసుమాలు
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన తాళ్ల నిఖిల అనే మోడల్ స్కూల్ విద్యార్థిని పదవ తరగతి ఫలితాల్లో 10/10 సాధించి టాపర్గా నిలిచింది. అలాగే కేశవపట్నం గ్రామానికి చెందిన శ్రీ సాయి విద్యా మందిర్ విద్యార్థి ముజామిల్ అహ్మద్ కు 10/10 జిపిఏ సాధించి మండల టాపర్ గా నిలిచాడు. ఇరువురికి ఆయా గ్రామాల ప్రజలు, ప్రముఖులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி