మానకొండూరు చెరువుని పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే

54பார்த்தது
వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం మానకొండూరు చెరువుని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్న ప్రభాకర్ పరిశీలించారు. నిమజ్జనం కోసం ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్, మునిసిపల్ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శోభయాత్ర సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி