రేణిగుంట టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

58பார்த்தது
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండగకు వారి సొంత గ్రామాలకు వచ్చి హైదరాబాద్ తిరిగి వెళుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి కిలోమీటర్ వాహనాలు నిలిచిపోయాయి. గంటలు తరబడి వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி