పోచంపల్లిలో గ్రామసభ సమావేశం

53பார்த்தது
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలో, సోమవారం పారిశ్యుద్ద ఇతర కార్యక్రమాలపై గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యదర్శి సంతోషిని మాట్లాడుతూ.. గ్రామంలోని గల అసిస్టెంట్ భూమిలో నేషనల్ స్కూలును నిర్మించాలనుకుంటున్నారని, దానిని గ్రామపంచాయతీ పర్మిషన్ కొరకు వారు రావడం జరిగిందన్నారు. గ్రామంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరకర విషయంలో ఉంటే తెలపాలని గ్రామ కార్యదర్శి సంతోషిని తెలిపారు.

தொடர்புடைய செய்தி