చనిపోయిన వారి కుటుంబాలకు బియ్యం వితరణ

65பார்த்தது
చనిపోయిన వారి కుటుంబాలకు బియ్యం వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం జవహరిపేట, ఓగులాపూర్ గ్రామాలలో ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబాలకు బెంద్రం తిరుపతి రెడ్డి శనివారం బియ్యం సహాయంగా అందిజేసినారు. ఈ సహాయ సేవలలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, ఎల్ల రాజు, బోల్గం తిరుపతి, గజ్జల శ్రీనివాస్, మెడిగొప్పుల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, మంకాళి బాబు, పెంటల వేణు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி