కథలాపూర్: ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునికి ఘన సన్మానం

84பார்த்தது
కథలాపూర్: ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునికి ఘన సన్మానం
కథలాపూర్ మండల ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మైలారపు నరేందర్ ను కథలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, జిల్లా మండల కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన లింబాద్రిని సన్మానించారు.

தொடர்புடைய செய்தி