మున్సిపల్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం

62பார்த்தது
మున్సిపల్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, మేనేజర్ వెంకటలక్ష్మి, ఆర్ఐ అక్షయ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி