పాఠశాలలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం

570பார்த்தது
పాఠశాలలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం
మెట్ పల్లి పట్టణం కళానగర్ లోని శ్రీ చకృ స్పేస్ స్కూల్ లో‌ "సంపూర్ణ ఆరోగ్యం" కార్యక్రమంలో రోజు వారి టైం టేబుల్ లో భాగంగా విద్యార్థులందరికీ తగినంత నీరు తాగవల్సిందిగా వాటర్ బెల్ ని మోగించి యాజమాన్యం వాటర్ బాటిల్స్ ను అందించింది. దీని ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ సింగిరెడ్డి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி