నీటిలో మునిగి యువకుడు మృతి

568பார்த்தது
నీటిలో మునిగి యువకుడు మృతి
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు బానోత్ అనిల్ (26) శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అనిల్ ఆచూకీ కోసం వెతికే క్రమంలో ధర్మారం గ్రామ శివారులోని ఊరకుంట చెరువులో అతడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయినట్లు మృతుడి తల్లి బానోతు చిన్నమ్మ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ టి. సత్యనారాయణ తెలిపారు.

தொடர்புடைய செய்தி