జగిత్యాల: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం

76பார்த்தது
జగిత్యాల: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయములో ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకి సంబందించిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సీజన్ లో మద్ధతు ధర ఒక క్వింటాళు గ్రేడ్- ఏ రకానికి గాను రూ. 2320, కామన్ రకానికి గాను రూ. 2300గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி