ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ

72பார்த்தது
ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ
ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి‌ కాళోజీ నారాయణరావు అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி