ఆసుపత్రిలో రోగులకు నిరంతరం సేవలందించాలి: కలెక్టర్

81பார்த்தது
ఆసుపత్రిలో రోగులకు నిరంతరం సేవలందించాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్, మాత శిశు ఆస్పత్రుల్లో రోగులకు నిరంతరం సేవలందించాలని కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி