నిండుకుండలా పలు చెరువులు

64பார்த்தது
గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు చేరడంతో జిల్లాలోని పలుచరులు నిండుకుండలా మారి జలకలను సంతరించుకున్నాయి. మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, రాయికల్ మండలంలోని పెద్ద చెరువు, మల్యాల కొడిమ్యాల మండలాలలోని పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెరువులు ఎంమత్తడి దుంకడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.

தொடர்புடைய செய்தி