లంచం తీసుకుంటు ఏసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

6024பார்த்தது
జగిత్యాల సబ్ డివిజనల్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ సోమవారం రూ 5000 లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కాడు. ఏసిబి డిఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన బాలే తిరుపతి అనే వ్యక్తి దుబాయిలో ఉండగా, గతంలో ఉన్న ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఆతని బందువుల నుండి 5 వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు.

தொடர்புடைய செய்தி