ఓరియెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల అధ్యాపకులు

1084பார்த்தது
ఓరియెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల అధ్యాపకులు
హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు రెండు రోజుల పాటు స్టాఫ్ ట్రైనింగ్ అకాడమీ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే ఆఫీస్ అసిస్టెంట్ షిప్ అధ్యాపకులకు ఈ ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాకు చెందిన అధ్యాపకులు హబీబ్, శ్రీనివాస్, రాజేశ్వర్, నవీన్ కుమార్, గణేష్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని ప్రసంశా పత్రాన్ని డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி