వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

65பார்த்தது
వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు
సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా హుజూరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి. నీటిలో క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను వేయాలి. ఈత రాని వారు నీటి వద్దకు వెళ్లకూడదు. I హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. వాహనాలలో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

தொடர்புடைய செய்தி