కూకట్ పల్లి గణపతి పూజలో పాల్గొన్న ఎంపీ ఈటల

53பார்த்தது
కూకట్ పల్లి గణపతి పూజలో పాల్గొన్న ఎంపీ ఈటల
కూకట్ పల్లి వినాయక ఉత్సవా కమిటి వారు ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి శనివారం గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు బీజేపీ కుత్బుల్లాపూర్ ఫ్రాంచైజీ సెక్రెటరీ గిరివర్ధన్, కూకట్ పల్లి కాంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్తో కలిసి గణనాధుడికి ప్రత్యక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி