ఘనంగా జాషువా జయంతి వేడుకలు

66பார்த்தது
ఘనంగా జాషువా జయంతి వేడుకలు
హుజురాబాద్ పట్టణంలో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో దళిత ఉద్యమ కవి సామాజిక తత్వవేత్త గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గుర్రం జాషువా కవికోకిల కవితా విశారద అతని రచనలు సమాజంలో అస్పృశ్యతను తొలగించే మార్పును కోరే విధంగా ఉంటాయని జాషువా గారి గబ్బిలం శ్రేష్టమైన కావ్యమని అతని రచనలను విద్యార్థులు చదివి ఆచరించాలన్నారు.

தொடர்புடைய செய்தி