భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: ప్రభుత్వ విప్

52பார்த்தது
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: ప్రభుత్వ విప్
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా క్యాంపు కార్యాలయంలోని విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల నాయకులతో కలసి గణపతి భజన సంకీర్తనలు నడుమ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி