ధర్మారంలో నిత్య యోగా తరగతులు

68பார்த்தது
ధర్మారం మండల కేంద్రంలో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో యోగా గురువు సుధాకర్ ఆధ్వర్యంలో అభ్యాసకులకు గురువారం వివిధ రకాల యోగా ఆసనాలు వేసి యోగా శిక్షణ ఇచ్చారు. స్థానికులు యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని గురూజీ సుధాకర్ కోరారు.

தொடர்புடைய செய்தி