ధర్మపురిలో ఎంపీ, ప్రభుత్వ విప్ పూజలు

57பார்த்தது
ధర్మపురిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி