ఎండపల్లి:రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

78பார்த்தது
ఎండపల్లి:రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుళ్లకోట ఐకెపి సెంటర్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ధర్మారం మండలం సాయం పేట గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி