ధర్మపురిలో పెరిగిన భక్తుల రద్దీ

73பார்த்தது
శ్రావణమాసం శనివారం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానం ఆచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி