హత్యాయత్నం కేసులో నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష

51பார்த்தது
హత్యాయత్నం కేసులో నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష
హత్యాయత్నానికి పాల్పడిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపుల పూర్ కు చెందిన రొండి మాణిక్యంకు 2 సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా విధిస్తూ జగిత్యాల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. ప్రసాద్ మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ జరిమానా కట్టని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడు మంత్రాల నెపంతో వదినపై కత్తితో దాడి చేశాడు.

தொடர்புடைய செய்தி