10 ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్

546பார்த்தது
10 ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్
పదవ తరగతి ఫలితాల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో మోడల్ స్కూల్ వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మన్నె దీనా ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూల్ విద్యార్థి సాయి మాధవ్ 9. 8 అత్యుత్తమ జీపీఏ సాధించినట్లు చెప్పారు. బాలురు 53 మంది, బాలికలు 48 మంది పది పరీక్షలు రాయగా, అందరూ పాస్ అయినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி