కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి

58பார்த்தது
బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4, తేదీలలో జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కార్మిక వర్గం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జెండా ఎగర ఆవిష్కరించారు. మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా మహాసభలను ఉద్దేశించి రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி