మల్యాల ఎంపీడీవో ఆఫీసులో త్రాచుపాము

62பார்த்தது
మల్యాల ఎంపీడీవో ఆఫీసులో త్రాచుపాము
మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. కార్యాలయంలోని బాత్రూంలో త్రాచుపాము కనిపించడంతో అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ ను పిలిపించి పామును పట్టించారు. అయితే ఆఫీస్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో వెనుకాల చెట్ల పొదలోంచి పాము వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

தொடர்புடைய செய்தி