మొహర్రం సందర్భంగా పీర్లను దర్శించుకున్న సింగల్ విండో చైర్మన్

55பார்த்தது
మొహర్రం సందర్భంగా పీర్లను దర్శించుకున్న సింగల్ విండో చైర్మన్
మొహర్రం పండుగ సందర్భంగా రామడుగు మండలంలోని గుండి గ్రామంలో పీర్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. మాజీ సర్పంచ్ గుండి మనస ప్రవీణ్, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி