మిడ్ మానేర్ జలాశయంలో 16. 88 టీఎంసీల నీరు

555பார்த்தது
సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొదురుపాక మానవాడ గ్రామాల సమీపంలో మిడ్ మానేర్ జలాశయం ఉంది. నేడు 16. 88 టీఎంసీల నీరు చేరిందని ఆదివారం అధికారులు తెలిపారు. దీని సామర్థ్యం 27. 5 టీఎంసీలని, ఎల్లంపల్లి గాయత్రి పంప్ హౌస్ వరద కాలువ ద్వారా ఈ జలాశయానికి 6462 క్యూసెక్కులు రాగా, మూలవాగు నుంచి 1228 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని చెప్పారు. అన్నపూర్ణ జలాశయం 6, 400 క్యూసెక్కుల నీరు వచ్చింది.

தொடர்புடைய செய்தி