కనిపించే దేవుళ్ళు అమ్మ నాన్నలు

75பார்த்தது
కనిపించే దేవుళ్ళ అమ్మ నాన్నలని,
యువకులు తల్లితండ్రులను ప్రేమగా చూసుకోవాలని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కురుమ సాయిబాబా అన్నారు. వినాయకచవితి పండగను పురస్కరించుకొని ఆదివారం సాయిబాబా తన అమ్మ నాన్నల జ్ఞాపకార్థం గణేష్ లక్కీ డ్రా నిర్వహించారు. మొదటి లక్కీ డ్రా 7, 707రూపాయలు లక్ష్మాపూర్ గణేష్ మండలికి, ద్వితీయ విజేత మాచాపుర్ కు 5, 500రూపాయలు వచ్చింది.

தொடர்புடைய செய்தி