తాగునీటి సరఫరా పై నీటి సహాయకులకు శిక్షణ

60பார்த்தது
తాగునీటి సరఫరా పై నీటి సహాయకులకు శిక్షణ
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మాల్ తుమ్మెద రైతు వేదికలో సోమవారం మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు త్రాగునీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ. గ్రామాలలో తాగునీటి సరఫరా సహాయకులు క్రమం తప్పకుండా త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ మోతాదులో కలపాలని నాణ్యమైన నీటిని గ్రామస్తులకు అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி