విద్యుత్ఘాతానికి వ్యక్తి మృతి

51பார்த்தது
విద్యుత్ఘాతానికి వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ కు చెందిన కొనగండ్ల రవి పొలంలో శుక్రవారం విద్యుత్ఘాతానికి మృతి చెందినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. వ్యవసాయ పొలంలో రవి తన భార్యతో కలిసి వరి నాట్లు వేసేందుకు వెళ్ళాడు. నాట్లు వేసిన వారికి సహాయపడుతూ గంపలలో వరినట్లు తలపై పెట్టుకుని తీసుకు వస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు వైర్లు తగిలి పడిపోగా, ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி