మోది సభకు తరలిన బీజేపీ శ్రేణులు

85பார்த்தது
మోది సభకు తరలిన బీజేపీ శ్రేణులు
పిట్లం మండల కేంద్రం నుండి మెదక్ జిల్లా అల్లాదుర్గం ఐబిపి చౌరస్తాలో నిర్వహించిన విశాల్ జనసభకు మండల బిజెపి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివెళ్ళారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డ పైన కాషాయం జెండా ఎగురవేసి, బిజెపిని గెలిపించే దిశగా ఈ సభను నిర్వహించినట్లు శ్రేణులు తెలిపారు.

தொடர்புடைய செய்தி