బీజేపీ నేత సుభాష్ రెడ్డికి శస్త్రచికిత్స

554பார்த்தது
బీజేపీ నేత సుభాష్ రెడ్డికి శస్త్రచికిత్స
ఎల్లారెడ్డి బీజేపీ నాయకుడు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటి చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అనారోగ్య పరిస్థితుల్లో శనివారం హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అతనికి వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసారని సమాచారం. గత రెండు మూడు నెలల నుండి తీవ్రమైన గొంతు నొప్పితో ఆయన బాధపడుతూ, ఎంపీ ఎన్నిక్షల్లో దూరంగా ఉంటున్నారు.

தொடர்புடைய செய்தி