పదిలో వరసగా 9వసారి నిజాంసాగర్ కెజిబివిలో 100% ఉత్తీర్ణత

60பார்த்தது
పదిలో వరసగా 9వసారి నిజాంసాగర్ కెజిబివిలో 100% ఉత్తీర్ణత
ఉత్తమ బోధనతో విద్యార్థులను తీర్చి దిద్దుతూ. వరుసగా 9వసారి నూటికి నూరుశాతం టెన్త్ క్లాసులో ఉత్తీర్ణత సాదించి ఆదర్శంగా నిలుస్తోంది నిజాంసాగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. 2023-24టెన్త్ బ్యాచ్ 42మందికి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారని విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సిహెచ్. సరోజన తెలిపారు. విద్యాలయంలో క్రమశిక్షణ, ప్రణాళికతోపాటు ఉపాధ్యాయుల కృషి, సిబ్బంది సహకారం ఇందుకు కారణమని ప్రిన్సిపాల్ తెలిపారు.

தொடர்புடைய செய்தி