ప్రకృతి రమణీయం.. ఆకాశంలో ఇంద్ర ధనస్సు

84பார்த்தது
ప్రకృతి రమణీయం.. ఆకాశంలో ఇంద్ర ధనస్సు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వర్షాల కారణంగా మూడు రోజులుగా మబ్బులతో ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఇంద్ర ధనస్సు విరిసి చూపర్లను ఆకట్టుకుంది. ప్రకృతి ప్రేమికులు తమ తమ మొబైల్లలో ఈ దృశ్యాన్ని పదిల పరుచుకున్నారు. ఈ దృశ్యం సిరికొండ మండలం పెద్దవాల్గోటు సమీపంలో ఆకాశంలో నేడు సాయంత్రం కెమెరాకు చిక్కింది.

தொடர்புடைய செய்தி