ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

66பார்த்தது
ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు
కామారెడ్డి పట్టణంలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు శనివారం పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి, జెపిఎన్ స్టాచు, పాత బస్టాండ్ ఏరియాలలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లకు జేపీఎన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన కాగితాలు కచ్చితంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు.

தொடர்புடைய செய்தி