రోడ్డుపై దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ నిరూపించిన పాషా

59பார்த்தது
రోడ్డుపై దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ నిరూపించిన పాషా
జుక్కల్ సెగ్మెంట్ కొడప్గల్ మండలం కాటేపలికి చెందిన షేక్ చాంద్ పాషా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చిల్లరిగి సమీపంలో ఆదివారం రోడ్డుపై పర్సు దొరికింది. పాషా ఆ పర్సు పరిశీలించగా పర్సులో 6వేల రూపాయలతో పాటు పిట్లం మండలం బుర్నాపూర్ వాసి వెంకట్ రాంరెడ్డికి చెందినట్లు గుర్తించారు. దీంతో షేక్ చాంద్ పాష పోలీసుల సహాయంతో పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని పిలిపించి పర్స్ అప్పగించి నిజాయితీ నిరూపించాడు పాషా.

தொடர்புடைய செய்தி